Indian Bank PO Result 2018: ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడు...
ఇండియన్ బ్యాంక్ పీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6న నిర్వహించిన పరీక్షలో.. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ అభ్యర్థులంతా నవంబర్ 4న జరిగే ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ ఈ నెల 22లోపు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి
మెయిన్ పరీక్ష పూర్తయ్యాక అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధితో ఇండియన్ బ్యాంక్ మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సు పూర్తయ్యాక.. అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లలో పీవోలు (Probationary Officer)గా ఉద్యోగాల్లో చేరతారు.
 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
education-news News Samayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి
Web Title: indian bank released result for online po prelims exam
Keywords: పీవో ప్రిలిమ్స్ | ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ | ఇండియన్ బ్యాంక్ | Indian Bank PO Prelims Result | Indian Bank PO



టెన్త్ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
దేశ‌ంలోని వివిధ స‌బ్సిడ‌రీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అక్టోబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 13 వరకు ఫీజు చెల్లించవచ్చు.

ఖాళీల వివరాలు...

* సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్) ఎగ్జామ్
ఖాళీల సంఖ్య: 1054
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-620, ఓబీసీ-187, ఎస్సీ-160, ఎస్టీ-87.
తెలుగు రాష్ట్రాల పరిధిలో 56 (హైదరాబాద్‌-36, విజయవాడ-20) పోస్టులు ఉన్నాయి.


అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి. ఇంటెలిజెన్స్ వర్క్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

వయసు: 27 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తు ఫీజు: రూ.50/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంది.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

- పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.

రాత పరీక్ష విధానం: రెండు దశల్లో రాతపరీక్షలు (టైర్-1, టైర్-2) ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు.

* టైర్-1(ఆబ్జెక్టివ్ పేపర్) మొత్తం 100 మార్కులకుగాను 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. వాటిలో జనరల్ అవేర్‌నెస్ (40 మార్కులు) మినహా, మిగతా ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులు కోత విధిస్తారు.

* టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) మొత్తం 50 మార్కులకు ఉంటుంది.

* 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 34 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 20.10.2018
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2018
* ఫీజు చెల్లించడానికి చివరి తేది: 13.11.2018


నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
వెబ్‌సైట్: https://mha.gov.in/


మహాభారతంలోని విభాగాలు

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:

    ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
    సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
    వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
    విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
    ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
    భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
    ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
    కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
    శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
    సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
    స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
    శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
    అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
    అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
    ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
    మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
    మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
    స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.



APS Recruitment 2018 Army Public School AWES Recruitment Notifications For PGT, TGT, PRT



1. There are 137 Army Public Schools (APS) located in various Cantonments and Military Stations across India. These schools are administered and managed by local Army authorities and affiliated to CBSE through Army Welfare Education Society (AWES). A List of these schools is placed at Annexure 1.
2. There are approximately 8000 teachers on the rolls of these schools. Out of these, a large number get turned over every year due to various reasons.
Note: The exact number of vacancies will be projected by the School/Management while advertising for holding interviews/evaluation of teaching skills for selection of teachers.
3. Vacancies could be regular or contractual nature which shall be informed alongwith the announcement of vacancies. Regular appointments would be liable to transfer.

4. Selection Procedure. Will be done in three stages:-
(a) Stage 1. Screening Exam will be conducted on 17 and 18 November 2018, for vacancies that will arise during the ensuing academic year. This shall be conducted on-line by an agency identified by HQ AWES centrally, to ensure uniform quality of teachers in all Army Public Schools. Those who qualify in this stage will be given Score Cards which are valid for life provided the candidate picks up a teaching job within three years from the date of passing the screening exam in any CBSE affiliated school for a continuous duration of at least one year. A Score Card will make candidates eligible to appear for the remaining stages of the selection process. In addition to fresh candidates, the following may also appear for the screening test:-
(i) Holders of Score Cards who want to improve their scores.
(ii) Those desirous of upgrading themselves. For E.g. a candidate holding Score
Card of TGT may now want to obtain a card for PGT, having acquired additional qualification.
(b) Stage 2. Interview. There may or may not be held at the location of the school. They may be held as per discretion of the local management
(c) Stage 3. Evaluation of Teaching skills and computer proficiency. For Language teachers, written test comprising Essay & Comprehension of 15 marks each will be held along with evaluation of teaching skills. Selection Committee may also hold Computer proficiency tests if they so desire.




Telugu Bible పరిశుద్ధ గ్రంథము  (BSI) 






 Tags;telugu bible study  telugu bible references  telugu bible pdf  telugu bible reference search  telugu bible audio  telugu bible software  telugu bible free download for pc offline  telugu bible sajeeva vahini,telugu bible study  telugu bible references  telugu bible pdf  telugu bible reference search  telugu bible audio  telugu bible software  telugu bible free download for pc offline  telugu bible sajeeva vahini

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కార గ్రహీతల రేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్లారివేట్‌ అనలిటిక్స్‌ విడుదల చేసిన జాబితాలో రాజన్‌ పేరు కూడా ఉంది. భౌతిక, రసాయన, వైద్యం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్‌ పురస్కారాలు అందిస్తారు. 2017గానూ ఇప్పటికే ఐదు రంగాల్లో అవార్డులను ప్రకటించగా.. అక్టోబర్‌ 9 సోమవారం ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటించనున్నారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో గ్రహీత పేరును వెల్లడిస్తారు. అయితే ఈసారి నోబెల్‌ గ్రహీతల రేసులో రాజన్‌ కూడా ఉన్నారట.
క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్థ నోబెల్‌ అవార్డులపై అధ్యయనం చేస్తుంది. నోబెల్‌ కమిటీ అధికారికంగా ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు గ్రహీతల రేసులో ఉన్నవారితో జాబితాను రూపొందిస్తుంది. దీని ప్రకారం.. ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో పురస్కారం అందుకోబోయే రేసులో ఆరుగురు ఉండగా.. అందులో ఒకరు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ కావడం విశేషం. ఈ మేరకు క్లారివేట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గత 15ఏళ్లుగా క్లారివేట్‌ ఎంపిక చేసిన 45 మందికి నోబెల్‌ పురస్కారాలు వరించాయి. ఒక ఏడాది అయితే ఏకంగా క్లారివేట్‌ జాబితాలోని 9 మంది నోబెల్‌ అందుకున్నారు.
మూడేళ్ల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌ సెప్టెంబర్‌ 4, 2016న పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన రాజన్‌ ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేశారు. పుస్తకాలు రాశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Followers